ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ఆరుగురు హతం
- November 16, 2016
ఛత్తీస్గఢ్లో పోలీసులు నక్సలైట్లపై విరుచుకుపడ్డారు. దంతెవాడలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు నక్సలైట్లను కాల్చి చంపారు. ఇటీవలి కాలంలో ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల ఏరివేత పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజా ఎన్కౌంటర్ కూడా ఇందులో భాగమేనని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







