ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ ఆరుగురు హతం

- November 16, 2016 , by Maagulf
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ ఆరుగురు హతం

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు నక్సలైట్లపై విరుచుకుపడ్డారు. దంతెవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లను కాల్చి చంపారు. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల ఏరివేత పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజా ఎన్‌కౌంటర్‌ కూడా ఇందులో భాగమేనని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com