డయాబెటిస్పై అవగాహన: వేలాదిమంది హాజరు
- November 18, 2016దుబాయ్లో డయాబెటిస్పై అవగాహనా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అవేర్నెస్ కార్యక్రమంలో వేలాదిమంది పాల్గొన్నారు. 3.8 కిలోమీటర్ల మేర ప్రజలు డయాబెటిస్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవగాహనతో డయాబెటిక్ సమస్యలు తగ్గుతాయనీ, ఆరోగ్యకరమైన జీవితం డయాబెటిస్ని దూరం చేస్తుందని ఈ సందర్భంగా పలువురు వైద్యులు చెప్పారు. అవగాహనా కార్యక్రమం నేపథ్యంలో ఏర్పాటు చేసిన కియోస్క్లో బ్లడ్ గ్లూకోజ్ టెస్టింగ్ సౌకర్యాన్ని పలువురు వినియోగించుకున్నారు. జుంబా మరియు యోగా ఫిట్నెస్ సెషన్స్, అలాగే స్పాట్ డాన్స్ వంటివి ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యూఏఈలో ప్రధానంగా ప్రజల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ముఖ్యమైనది. దీన్ని ఎదుర్కొనేందుకు పలు అవేర్నెస్ ఈవెంట్లు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి.
తాజా వార్తలు
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు
- రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్