మహేష్ 25వ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు
- November 20, 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కే ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించనున్నాడట. వంశీ చేసిన గత మూవీ 'ఊపిరి' సినిమాకి గోపిసుందర్ సంగీతాన్ని అందించాడు. అప్పటి అనుభవంతోనే అతని టాలెంట్ ను మరోసారి ఉపయోగించుకోవాలని వంశీ భావిస్తున్నాడట.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









