తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
- November 20, 2016
పెద్ద నోట్ల రద్దు.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఒక్కసారిగా పసిడి, వెండి రేట్లకు రెక్కలు వచ్చాయి.. 32,500 లకు చేరుకొన్నది.. దీంతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. రోజు రోజుకీ బంగారం ధర పెరిగిపోతుంది అని అందరూ భావించారు. కానీ గత నాలుగు రోజులుగా పసిడి, వెండి ధరలు గ్రాముకు రూ.250 పతనమైంది. ప్రస్తుతం మేలిమి బంగారం ధర 29,500 లకు చేరుకొన్నది. ఇక వెండి కూడా కేజీకు రూ.2,500 తగ్గింది.. దీంతో 42,500 లైంది. ఇలా ధర తగ్గడానికి ముఖ్య కారణం పెద్ద నోట్ల రద్దు.. వ్యాపారులు పాత పెద్ద నోట్లను తీసుకోకపోవడం... ఒక కారణం అయితే.. డెబిట్ కార్డు, కొత్త నోట్ల కొనుగోలు కూడా పెద్దగా లేవని అందుకనే బంగారం డిమాండ్ తగ్గిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన అయినప్పటికీ చేతిలో కొత్త నోట్లు లేకపోవడమే కారణం.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో డిమాండ్ ఒక్కసారిగా తగ్గి ధర పతనానికి కారణమైంది. అలాగే మరికొన్ని రోజులు కొనసాగితే బంగారం రూ.26వేలకు చేరువ కావచ్చునని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







