స్వదేశీ పృథ్వీ-2 క్షిప ణుల ప్రయోగం విజయవంతం...
- November 21, 2016
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రెండు స్వదేశీ పృథ్వీ-2 క్షిపణులను డీఆర్డీవో సోమవారం విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధ సామర్థ్యంకలిగిన ఈ క్షిపణులను ఒడిసాలోని చాందీపూర్లో పరీక్షించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణులు 350 కిలోమీట ర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. వీటిని 500కిలోల నుంచి వెయ్యి కిలోల బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యంతో తయారుచేశారు. ఐటీఆర్లో ని కాంప్లెక్స్-3 నుంచి మొబైల్ లాంచర్ ద్వారా ఒకదాని వెంట మరొకటి చొప్పున వీటిని ప్రయోగించినట్లు రక్షణశాఖ వర్గా లు వెల్లడించాయి. కాగా, 2009లోనూ ఇదేతరహాలో రెండు క్షిపణులను వెంటవెంటనే ప్రయోగించి పరీక్షించిన విషయం తెలిసిందే!
ట్విన్ ఇంజన్ల ద్వారా పనిచేసే ఈ క్షిపణులలో లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రత్యేకంగా అడ్వాన్స్డ్ ఇనర్షియల్ గైడెన్స్ వ్యవస్థను పొందుపరిచారు.
తాజా వార్తలు
- రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!









