రూ.135 పెరిగిన బంగారం ధర....
- November 21, 2016
దేశీయంగా బంగారం మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు, జువెలరీ స్టాకిస్టుల నుంచి డిమాండ్ పెరగటంతో సోమవారం నాడు ముంబై బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు పారిశ్రామిక రంగం నుంచి వెండికి డిమాండ్ పెరగటంతో ధరలు స్వల్పంగా పెరిగాయి. ముంబై బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల (99.9 శాతం స్వచ్ఛత) పది గ్రాముల బంగారం ధరలు 135 రూపాయలు వృద్ధి చెంది 29,445 రూపాయల వద్ద స్థిరపడింది. మరోవైపు పది గ్రాముల ఆర్నమెంట్ బంగా రం (99.5 శాతం స్వచ్ఛత) ధరలు కూడా అదే స్థాయిలో పెరిగి 29,295 రూపాయల వద్ద క్లోజైంది.
కాగా కిలో వెండి ధర 35 రూపాయలు లాభపడి 41,800 రూపాయల వద్ద ముగిసింది. యూరోపియ నెలల కనిష్ఠ స్థాయి నుంచి పెరగటంతో దేశీయంగా బం గారం ధరలు పెరిగేందుకు దోహదపడ్డాయి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







