బురైదః ఆందోళనలో పాల్గొన్న13 మంది మహిళలపై విచారణ
- November 23, 2016
జెడ్డా:మూడేళ్ళ క్రితం బురైదః లో ర్యాలీలు,అల్లర్లలలో పాల్గొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న13 మంది సౌదీ మహిళలకు రియాద్ లో ఉన్న ప్రత్యేక నేర న్యాయస్థానం మంగళవారం మొదటి సెషన్ విచారణ ప్రారంభించింది. అంతే కాక వీరు రాష్ట్ర ఉన్నతాధికారి అధికారిక ఫోటోను తగలబెట్టారు. ఈ విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రతివాదులైన ఇద్దరు ప్రతినిధులను, సౌదీ మానవహక్కుల సంఘం ప్రతినిధి మరియు మీడియా సమక్షంలో ఈ విచారణ జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న13 మంది మహిళలు అందరూ పాల్గొనలేకపోయారు.మహిళలైన ఈ ముద్దాయిలు ర్యాలీలు, అల్లర్లు తీవ్రవాద కార్యకలాపాలు మరియు వివిధ నేరాలతో సంబంధం ఉన్నవారని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారని అయితే వీరు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 2013 మార్చిలో, ఖ్అస్సిమ్ పోలీసులు 15 మంది మహిళలు సహా౧౬౧ మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







