ఒమన్ నుంచి 318 వలసదారుల పంపివేత
- November 29, 2016
మస్కట్: 300 మందికి పైగా వలసదారుల్ని నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను డిపోర్ట్ చేసినట్లు తెలియవస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ లెక్కల ప్రకారం 318 మంది వలసదారులు లేబర్ చట్టాల్ని ఉల్లంఘించడం, అలాగే మినిస్టీరియల్ డెసిషన్ని అతిక్రమించడం వంటి ఆరోపణల నేపథ్యంలో దేశం నుంచి పంపివేయబడినట్లు అర్థమవుతోంది. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ వీక్లీ రిపోర్ట్ ప్రకారం నవంబర్ 20 నుంచి 26 మధ్యలో లేబర్ చట్టాన్ని అతిక్రమించిన వర్కర్ల సంఖ్య 282గా ఉంది. అల్ దఖియా గవర్నరేట్ పరిధిలో అత్యధికంగా ఈ ఉల్లంఘనలున్నాయి. 48 ఉల్లంఘనలు అల్ దక్లియా పరిధిలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో అల్ బురైమి (47) ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









