ఒప్పందం ముగిసిన తర్వాత కార్మికులకు " అభ్యంతరం లేదనే పత్రం " ఇవ్వాలి '

- December 01, 2016 , by Maagulf
ఒప్పందం ముగిసిన తర్వాత కార్మికులకు

మస్కట్ :  టైమ్స్ అఫ్ ఒమాన్  పేస్బుక్ పేజీ లో ఒక కధనం  పోస్ట్ చేసిన కేవలం ఏడు గంటల వ్యవధిలో 191.830  మంది  పాఠకుల సంఖ్యకు చేరుకుంది 2,275 మంది లైక్ లు చేయగా, 1,094 మంది దీనిని  షేర్లు చేయగా  మరియు 432 మంది కామెంట్లు చేశారు.  ఒమాన్ లో ఒప్పందం ముగిసిన తర్వాత కార్మికులకు " అభ్యంతరం లేదనే పత్రం "  ఇవ్వాలి అనే వార్త్తకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రషీద్ బిన్ ఇస్మాయిల్ అనే ఒక పాఠకుడు ప్రతిపాదనకు పూర్తి  అర్ధమే ఉందని ఒక కామెంట్  పోస్ట్ చేసాడు." ఇందులో ఒక తర్కం ఉందని,ఉద్యోగి తన ఒప్పందం కంపెనీ నుండి  పూర్తి చేస్తే,అభ్యంతరం లేదనే పత్రం పొందడానికి అర్హుడు ఆ ఉద్యోగిని సంస్థ తొలగిస్తే , ఆ ఉద్యోగికి అభ్యంతరం లేదనే పత్రం అవసరం లేదు ..మంచి జరుగుతుందని ఆశ పడుతున్నట్లు" రషీద్ కామెంట్  పోస్ట్ చేసాడు. నిరక్  వెన్సు  జెహకాన్స్ అనే మరొక పాఠకుడు కామెంట్ చేస్తూ ఉద్యోగి ఒప్పందం పూర్తి చేస్తే ,అతనిని  / లేదా ఆమెని  స్వేచ్చగా వెళ్ళనీయండి . కంపెనీ కనుక మంచి  జీతాలు మరియు ఇతర  ప్రయోజనాలను కల్పిస్తే వారు సైతం అక్కడే ఉండాలని భావిస్తే  కంపెనీలు ఉండిపోయిన వారి కోసం ఆలోచించాలి." అని అన్నారు. ప్రవీణ్ రాజ్ అనే  మరొక పాఠకుడు "నా అభిప్రాయం లో ఇది ఒక జయకరమైన పరిస్థితి యజమాని ఒక  ఉద్యోగిని  తీసుకురావడానికి ఎంతో ఖర్చు చేస్తున్నారని ,ప్రారంభ ఒప్పందం ప్రకారం యాజమాన్యంకు  పూర్తిగా ఉద్యోగి ప్రాధమిక బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉందని ఈ విధానం  ఎవరూ నష్టపోకుండా ఉంటారని " అన్నాడు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com