ఒప్పందం ముగిసిన తర్వాత కార్మికులకు " అభ్యంతరం లేదనే పత్రం " ఇవ్వాలి '
- December 01, 2016
మస్కట్ : టైమ్స్ అఫ్ ఒమాన్ పేస్బుక్ పేజీ లో ఒక కధనం పోస్ట్ చేసిన కేవలం ఏడు గంటల వ్యవధిలో 191.830 మంది పాఠకుల సంఖ్యకు చేరుకుంది 2,275 మంది లైక్ లు చేయగా, 1,094 మంది దీనిని షేర్లు చేయగా మరియు 432 మంది కామెంట్లు చేశారు. ఒమాన్ లో ఒప్పందం ముగిసిన తర్వాత కార్మికులకు " అభ్యంతరం లేదనే పత్రం " ఇవ్వాలి అనే వార్త్తకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రషీద్ బిన్ ఇస్మాయిల్ అనే ఒక పాఠకుడు ప్రతిపాదనకు పూర్తి అర్ధమే ఉందని ఒక కామెంట్ పోస్ట్ చేసాడు." ఇందులో ఒక తర్కం ఉందని,ఉద్యోగి తన ఒప్పందం కంపెనీ నుండి పూర్తి చేస్తే,అభ్యంతరం లేదనే పత్రం పొందడానికి అర్హుడు ఆ ఉద్యోగిని సంస్థ తొలగిస్తే , ఆ ఉద్యోగికి అభ్యంతరం లేదనే పత్రం అవసరం లేదు ..మంచి జరుగుతుందని ఆశ పడుతున్నట్లు" రషీద్ కామెంట్ పోస్ట్ చేసాడు. నిరక్ వెన్సు జెహకాన్స్ అనే మరొక పాఠకుడు కామెంట్ చేస్తూ ఉద్యోగి ఒప్పందం పూర్తి చేస్తే ,అతనిని / లేదా ఆమెని స్వేచ్చగా వెళ్ళనీయండి . కంపెనీ కనుక మంచి జీతాలు మరియు ఇతర ప్రయోజనాలను కల్పిస్తే వారు సైతం అక్కడే ఉండాలని భావిస్తే కంపెనీలు ఉండిపోయిన వారి కోసం ఆలోచించాలి." అని అన్నారు. ప్రవీణ్ రాజ్ అనే మరొక పాఠకుడు "నా అభిప్రాయం లో ఇది ఒక జయకరమైన పరిస్థితి యజమాని ఒక ఉద్యోగిని తీసుకురావడానికి ఎంతో ఖర్చు చేస్తున్నారని ,ప్రారంభ ఒప్పందం ప్రకారం యాజమాన్యంకు పూర్తిగా ఉద్యోగి ప్రాధమిక బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉందని ఈ విధానం ఎవరూ నష్టపోకుండా ఉంటారని " అన్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







