బంగారం పై కన్నేసిన సిర్కారు
- December 01, 2016
కరెన్సీ రద్దు తర్వాత మోదీ నెక్స్ట్ వెపన్ గోల్డ్. జనం దాచుకున్న బంగారాన్ని బయటకిలాగి పన్నులు సంధించాలని మోదీ సర్కారు సంసిద్ధమవుతోంది. ఈ అంశానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తుండటంతో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ బంగారం ఎంత ఉండొచ్చనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను విధిస్తామని జైట్లీ చెప్పారు. వారసత్వంగా వచ్చిన.. లేదా, లెక్కచూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై పన్నులేదని అరుణ్జైట్లీ తెలిపారు. అంతేకాదు, వివాహిత 500 గ్రాములు, అవివాహిత 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల బంగారం కలిగి ఉండవచ్చని జైట్లీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









