మద్యం ధరల్లో స్వల్ప మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం
- December 03, 2016
మద్యం అమ్మకాల్లో చిల్లర సమస్యను పరిష్కరించాలని వ్యాపారులు విజ్ఞప్తి చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. చిల్లర సమస్య ఉత్పన్నంకాకుండా సమీప ధరను సవరిస్తూ ఉత్తర్వులిచ్చింది. మద్యంపై ఎక్సైజ్ డ్యూటీలో స్వల్ప మార్పులు చేసింది. లిక్కర్ మూల ధరపై 70శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించింది. లైట్ బీర్పై 108శాతం, స్ట్రాంగ్ బీర్పై 115 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించారు. మద్యాన్ని ఎంఆర్పీ ధరలకు మించి విక్రయిస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ సూచించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









