కేసీఆర్తో తనకు ఎలాంటి విభేదాలూ లేవన్నారు ఏపీ సీఎం
- December 03, 2016
కేసీఆర్తో తనకు ఎలాంటి విభేదాలూ లేవన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం... తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై స్పందించారు. టూర్లో భాగంగా హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సుకు సీఎం హాజరయ్యారు. అంతకముందు నీతి అయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాతో సమావేశమై... నోట్ల రద్దు, ఈ నెల 7న జరగనున్న సీఎంల కమిటీ సమావేశంలో ఎజెండాపై చర్చించారు. ఢిల్లీ టూర్లో బిజీ, బిజీగా గడిపారు ఏపీ సీఎం చంద్రబాబు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం... ప్రపంచ నీటి సంక్షోభం-పరిణామాలు అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశారు. ఏపీలో కొత్త రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీటి రంగాలపై దృష్టిసారించినట్లు సీఎం చెప్పారు. వర్షపు నీటిని నదులకు అనుసంధానం చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







