సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జగదీశ్‌సింగ్‌ కెహర్‌

- December 06, 2016 , by Maagulf
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జగదీశ్‌సింగ్‌ కెహర్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జగదీశ్‌సింగ్‌ కెహర్‌ నియమితులయ్యారు. జనవరి 4న జస్టిస్‌ జగదీశ్‌సింగ్‌ కెహర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ జనవరి 3న పదవీ విరమణ చేయనున్నారు. ఆ మరుసటి రోజే జగదీశ్‌సింగ్‌ కెహర్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. జస్టిస్‌ కెహర్‌ సుప్రీంకోర్టు 44వ ప్రధానన్యాయమూర్తి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com