బహరేన్ కు ఎమిర్ నాయకత్వం
- December 06, 2016
దోహా: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క సుప్రీం కౌన్సిల్ 37 వ సెషన్ లో కతర్ యొక్క ప్రతినిధిగా బాహరేన్ రాజ్యం తరుపున న్యాయకత్వం వహించేందుకు శ్రీశ్రీ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మంగళవారం సాయంత్రం దోహాను వదిలి బహరేన్ రాజధాని మనామకు ప్రయాణమయ్యారు. శ్రీశ్రీ ఎమిర్ వెంట ఆయన వ్యక్తిగత ప్రతినిధి షేక్ జస్సిమ్ బిన్ హమద్ అల్ థానీ మరియు ఒక అధికారిక ప్రతినిధి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









