బహరేన్ కు ఎమిర్ నాయకత్వం
- December 06, 2016
దోహా: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క సుప్రీం కౌన్సిల్ 37 వ సెషన్ లో కతర్ యొక్క ప్రతినిధిగా బాహరేన్ రాజ్యం తరుపున న్యాయకత్వం వహించేందుకు శ్రీశ్రీ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మంగళవారం సాయంత్రం దోహాను వదిలి బహరేన్ రాజధాని మనామకు ప్రయాణమయ్యారు. శ్రీశ్రీ ఎమిర్ వెంట ఆయన వ్యక్తిగత ప్రతినిధి షేక్ జస్సిమ్ బిన్ హమద్ అల్ థానీ మరియు ఒక అధికారిక ప్రతినిధి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







