భారతీయ పౌరులకు ఈ-పాస్పోర్టులు త్వరలో
- December 07, 2016
భారతీయ పౌరులకు ఈ-పాస్పోర్టులు జారీచేయడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిందని కేంద్ర విదేశాంగ వ్యవహారాలశాఖ సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ తెలిపారు. బుధవారం లోక్సభలో ఆయన ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ-పాస్పోర్టుల తయారీకి అవసరమైన యంత్రసామాగ్రిని సమకూర్చుకోవడానికి నాసిక్లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్కు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







