షూటింగ్ పూర్తిచేసుకున్న 'ప్లస్ వన్'
- December 08, 2016
రోషన్, ఆర్తి హీరో హీరోయిన్లుగా అళహరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'ప్లస్ వన్'. ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ నెల మూడో వారంలో 'ప్లస్ వన్'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్మాత విశ్వాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. 'యూత్ఫుల్ ఓరియంటెడ్గా ఈ సినిమాని నిర్మించాం. యువత అంటే అల్లరి చిల్లరిగా తిరగడమే కాదు అనుకోని సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎంత విజ్ఞతను ప్రదర్శించి అధిగమించాలి అనే అంశంతో చిత్రాన్ని చిత్రీకరించాం. యువతతోపాటు సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా నిర్మించాం' అన్నారు.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







