షూటింగ్ పూర్తిచేసుకున్న 'ప్లస్ వన్'
- December 08, 2016
రోషన్, ఆర్తి హీరో హీరోయిన్లుగా అళహరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'ప్లస్ వన్'. ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ నెల మూడో వారంలో 'ప్లస్ వన్'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్మాత విశ్వాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. 'యూత్ఫుల్ ఓరియంటెడ్గా ఈ సినిమాని నిర్మించాం. యువత అంటే అల్లరి చిల్లరిగా తిరగడమే కాదు అనుకోని సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎంత విజ్ఞతను ప్రదర్శించి అధిగమించాలి అనే అంశంతో చిత్రాన్ని చిత్రీకరించాం. యువతతోపాటు సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా నిర్మించాం' అన్నారు.

తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







