జీసీసీ ఇ-గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం
- December 09, 2016
మస్కట్ : సుల్తానేట్ ఆతిధ్యమిస్తున్న ఆల్ బటన్ రాజభవనము రిట్జ్-కార్ల్టన్ హోటల్లో జీసీసీ ఇ - గవర్నమెంట్ కార్యవర్గ18 వ సమావేశం బుధవారం ప్రారంభమయ్యది. కౌన్సిల్ జనరల్ సెక్రటేరియట్ నుండి జీసీసీ దేశాలు మరియు నిపుణులు అధికారులు మరియు ఇ - గవర్నమెంట్ కార్యక్రమాల ముఖ్యులు రెండు రోజుల కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయని ఒక పత్రికా ప్రకటన పేర్కొంది. ఈ సమావేశంలో, గత 17 వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఏమేరకు అమలు కాబడ్డాయో పై సాధారణ సెక్రటేరియట్ నివేదికపై చర్చించారు. జీసీసీ సభ్య దేశాల్లో ఉమ్మడి కార్యక్రమాలు అమలుపై చర్చిస్తున్నారు. ఇ గవర్నమెంట్ జీసీసీ మార్గదర్శకాలు వ్యూహం కలిగి కమిటీ కూడా.2017 లో జరిగే జీసీసీ ఇ గవర్నమెంట్ అవార్డు మరియు కాన్ఫరెన్స్ ఐదవ సెషన్ నిర్వహించే విషయమై సౌదీ అరేబియా నివేదిక సమీక్షించనున్నారు.ఈ సందర్భంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అథారిటీ (ఐటీఏ) యొక్క సి ఇ ఓ డాక్టర్ సలీం సుల్తాన్ అల్ రుజాయికీ మాట్లాడుతూ ఈ సమావేశం జీసీసీ ఇ- గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలకు కొనసాగింపుగా ఇది ఉంటుందని అన్నారు. మేము అనేక విషయాల గురించి చర్చించడానికి అవకాశం ఉంటుంది, జీసీసీ ఉమ్మడి ఇ-గవర్నమెంట్ సేవలు కార్యక్రమాలు అమలు చేసేందుకు ప్రతి సభ్యదేశాలన్నిటిలో గుర్తించారు. వీటిని అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలు గుర్తించి కమిటీ అంగీకరించిందని వీటిని సుల్తానాటీలో అమలు చేయాలని సూచించింది..
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







