ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభo...
- December 11, 2016
ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాల్లో రూ.78 వేల కోట్ల వ్యయంతో, 17 ఏళ్ల పాటు నిర్మించిన నిర్మించిన 57 కి.మీ. పొడవైన ఈ గొథార్డ్ బేస్ టన్నెల్(జీబీటీ)ను జూన్లో ప్రారంభించారు. తాజాగా ఆదివారం నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. జీబీటీలో తొలిసారి ప్రయాణికుల రైలు జ్యూరిచ్ నుంచి లుగానోకు వెళ్లింది. తర్వాత స్థానాల్లో జపాన్లోని సీకాన్ సొరంగం (53.9 కి.మీ.), బ్రిటన్, ఫ్రాన్స్లను కలిపే ఛానెల్ సొరంగ మార్గాలు (50.5 కి.మీ.) ఉన్నాయి. .
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







