మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లింలకు రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు..
- December 11, 2016
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లింలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త జయంతి రోజును పురస్కరించుకుని జరుపుకునే ఈ పర్వదినాన సహనం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రవక్త ప్రవచనాలను మననం చేసుకుంటూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







