30న విడుదల కానున్న 'ఇంకేంటి నువ్వే చెప్పు'
- December 18, 2016
ప్రశాంత్, ప్రసన్న, సన్నీ, అక్షిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇంకేంటి నువ్వే చెప్పు'. శివ శ్రీ దర్శకుడు. మళ్ల విజయ్ ప్రసాద్ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆదివారం హైదరాబాద్లో పాటల విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఒక వినూత్నమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమని పేర్కొన్నారు. ఇందులో ఎవరు ఎవరిని నువ్వే చెప్పు అని అడిగారో తెరపైనే చూడాలని నిర్మాత విజయ్ ప్రసాద్ అన్నారు. వికాస్ అందించిన పాటలకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాతలు సి.కల్యాణ్, కేఎస్ రామారావులు చిత్ర బృందానికి జ్ఞాపికలు అందజేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







