స్పైస్ జెట్ స్పైసీ ఫెస్టివ్ ఆఫర్
- December 18, 2016
దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు స్పైస్జెట్ సంస్థ ఫెస్టివ్ ఆఫర్ని ప్రకటించింది. ఇండియాలోని మొత్తం 11 నగరాలకు దుబాయ్ నుంచి వెళ్ళే ప్రయాణీకులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా విమాన ధరలు 259 అరబ్ ఎమిరేట్స్ దినార్స్ నుండి ప్రారంభమవుతాయి. విమాన టిక్కెట్లను 18 డిసెంబర్ 2016 నుంచి 21 డిసెంబర్ 2016 వరకు బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. 15 జనవరి 2017 నుంచి 28 అక్టోబర్ 2017 మధ్య ప్రయాణ కాలానికి ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పైస్జెట్ ప్రకటించింది. టిక్కెట్లను స్పైస్జెట్ మొబైల్ యాప్లో బుక్ చేసుకున్నవారికి అదనంగా మరికొన్ని డిస్కౌంట్లను, అలాగే మీల్స్పై 50 శాతం ఆఫర్ని ఇవ్వనున్నట్లు సైస్జెట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









