స్పైస్ జెట్ స్పైసీ ఫెస్టివ్ ఆఫర్
- December 18, 2016
దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు స్పైస్జెట్ సంస్థ ఫెస్టివ్ ఆఫర్ని ప్రకటించింది. ఇండియాలోని మొత్తం 11 నగరాలకు దుబాయ్ నుంచి వెళ్ళే ప్రయాణీకులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా విమాన ధరలు 259 అరబ్ ఎమిరేట్స్ దినార్స్ నుండి ప్రారంభమవుతాయి. విమాన టిక్కెట్లను 18 డిసెంబర్ 2016 నుంచి 21 డిసెంబర్ 2016 వరకు బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. 15 జనవరి 2017 నుంచి 28 అక్టోబర్ 2017 మధ్య ప్రయాణ కాలానికి ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పైస్జెట్ ప్రకటించింది. టిక్కెట్లను స్పైస్జెట్ మొబైల్ యాప్లో బుక్ చేసుకున్నవారికి అదనంగా మరికొన్ని డిస్కౌంట్లను, అలాగే మీల్స్పై 50 శాతం ఆఫర్ని ఇవ్వనున్నట్లు సైస్జెట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









