స్పైస్ జెట్ స్పైసీ ఫెస్టివ్ ఆఫర్
- December 18, 2016
దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు స్పైస్జెట్ సంస్థ ఫెస్టివ్ ఆఫర్ని ప్రకటించింది. ఇండియాలోని మొత్తం 11 నగరాలకు దుబాయ్ నుంచి వెళ్ళే ప్రయాణీకులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా విమాన ధరలు 259 అరబ్ ఎమిరేట్స్ దినార్స్ నుండి ప్రారంభమవుతాయి. విమాన టిక్కెట్లను 18 డిసెంబర్ 2016 నుంచి 21 డిసెంబర్ 2016 వరకు బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. 15 జనవరి 2017 నుంచి 28 అక్టోబర్ 2017 మధ్య ప్రయాణ కాలానికి ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పైస్జెట్ ప్రకటించింది. టిక్కెట్లను స్పైస్జెట్ మొబైల్ యాప్లో బుక్ చేసుకున్నవారికి అదనంగా మరికొన్ని డిస్కౌంట్లను, అలాగే మీల్స్పై 50 శాతం ఆఫర్ని ఇవ్వనున్నట్లు సైస్జెట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







