ఇండియన్స్కి సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్పోర్ట్
- December 18, 2016
ఇండియన్స్కి సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్పోర్ట్
మస్కట్: సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్పోర్ట్లు అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భారత పార్లమెంటులో కేంద్ర మంత్రి వికె సింగ్, ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఇ-పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్ నడుస్తోందని చెప్పారు. ఇ-పాస్పోర్ట్లో ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. పాస్పోర్ట్ డేటా పేజ్లో ఏదైతే సమాచారం ఉంటుందో, ఆ సమాచారమంతా చిప్లో నిక్షిప్తమై ఉంటుంది. సరికొత్త భద్రతా ఫీచర్లతో ఈ ఇ-పాస్పోర్ట్లను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్రం వెల్లడించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇ-పాస్పోర్ట్ మ్యాన్యుఫ్యాక్చురర్ ఎవరనేది తెలియనుంది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,17,37,358 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. ఒమన్లో 7,96,001 మంది నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









