ఇండియన్స్కి సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్పోర్ట్
- December 18, 2016
ఇండియన్స్కి సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్పోర్ట్
మస్కట్: సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్పోర్ట్లు అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భారత పార్లమెంటులో కేంద్ర మంత్రి వికె సింగ్, ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఇ-పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్ నడుస్తోందని చెప్పారు. ఇ-పాస్పోర్ట్లో ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. పాస్పోర్ట్ డేటా పేజ్లో ఏదైతే సమాచారం ఉంటుందో, ఆ సమాచారమంతా చిప్లో నిక్షిప్తమై ఉంటుంది. సరికొత్త భద్రతా ఫీచర్లతో ఈ ఇ-పాస్పోర్ట్లను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్రం వెల్లడించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇ-పాస్పోర్ట్ మ్యాన్యుఫ్యాక్చురర్ ఎవరనేది తెలియనుంది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,17,37,358 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. ఒమన్లో 7,96,001 మంది నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







