అమరవీరులకు బహ్రెయిన్ శ్రద్ధాంజలి ..
- December 19, 2016
అమరవీరుల సేవల్ని బహ్రెయిన్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా చెప్పారు. కమ్మెమరేసన్ డే సందర్భంగా కింగ్ హమాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రాణాలొదిల్ని ప్రతి ఒక్కరూ దేశ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కింగ్ హమాద్ అన్నారు. అమరవీరుల కుటుంబాల్ని ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎంతో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని ఆయన తెలియజేశారు. నవతరానికి అమరవీరులు మార్గదర్శకులుగా నిలుస్తారనీ, దేశ సేవ కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదని నిరూపించిన అమరవీరులు దేశానికి ఆదర్శమని కింగ్ హమాద్ కొనియాడారు. వారి త్యాగాలకు వెలకట్టలేమని, వారిలా ప్రతి ఒక్కరూ దేశభక్తితో, బాధ్యతతో వ్యవహరించినప్పుడే అమరవీరులకు ఘన నివాళి పలికినట్లవుతుందని కింగ్ హమాద్ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







