అమరవీరులకు బహ్రెయిన్ శ్రద్ధాంజలి ..
- December 19, 2016
అమరవీరుల సేవల్ని బహ్రెయిన్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా చెప్పారు. కమ్మెమరేసన్ డే సందర్భంగా కింగ్ హమాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రాణాలొదిల్ని ప్రతి ఒక్కరూ దేశ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కింగ్ హమాద్ అన్నారు. అమరవీరుల కుటుంబాల్ని ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎంతో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని ఆయన తెలియజేశారు. నవతరానికి అమరవీరులు మార్గదర్శకులుగా నిలుస్తారనీ, దేశ సేవ కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదని నిరూపించిన అమరవీరులు దేశానికి ఆదర్శమని కింగ్ హమాద్ కొనియాడారు. వారి త్యాగాలకు వెలకట్టలేమని, వారిలా ప్రతి ఒక్కరూ దేశభక్తితో, బాధ్యతతో వ్యవహరించినప్పుడే అమరవీరులకు ఘన నివాళి పలికినట్లవుతుందని కింగ్ హమాద్ అన్నారు.
తాజా వార్తలు
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !









