భాగ్యనగరంలో ఊపందుకున్న న్యూ ఇయర్ ఈవెంట్ల జోరు
- December 24, 2016
వేదిక్ ఎంటర్టైన్మెంట్ సంస్థ న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.హైదరాబాద్ మాదాపూర్ బుట్టా కన్వెన్షన్ సెంటర్లో న్యూ ఇయర్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన బ్రోచర్ను వీజే సన్నీ,మోడల్స్ అవిష్కరించారు. ఈ ఈవెంట్కు అస్ట్రేలియాకు చెందిన లేడీ డీజే ఎమిలీ విల్సన్ బాలీవుడ్ ,టాలీవుడ్ , రీమేక్ ఆల్బమ్స్తో అలరించనున్నట్లు నిర్వహకులు తెలిపారు .
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







