220 మంది భారత మత్స్యకారులను విడిచిపెట్టిన పాకిస్తాన్
- December 25, 2016
పాక్ జైళ్లలో ఉన్న 220 మంది భారత మత్స్యకారులను ఆ దేశం ఆదివారంనాడు విడిచిపెట్టింది. పరస్పర సౌహార్ద్ర చర్యల్లో భాగంగా వీరిని ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల కాలంలో సరిహద్దుల్లో ఉగ్ర ఘటనలు, చొరబాట్లతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో భారత మత్స్యకారుల విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో ప్రవేశించారన్న ఆరోపణలతో అరెస్టు చేసిన 220 మంది మత్స్యకారులను కరాచీలోని మలిర్ జైలు నుంచి విడుదల చేసి లాహోర్కు రైలులో తీసుకువెళ్లారు. అక్కడ వాగా సరిహద్దుల్లో భారత అధికారులకు వారిని అప్పగించినట్టు మలిర్ జైలు సూపరింటెండెంట్ హసన్ సెహ్టో తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









