మదర్ హౌస్పై దాడులకు ఐసిస్ కుట్ర
- December 25, 2016
దేశంలో పర్యటించే విదేశీ పర్యాటకులను ఐసిస్ టార్గెట్ చేసింది. ఐసిస్ అనుమానిత ఉగ్రవాది అబూ మూసా కోల్ కతాలోని మదర్ హౌస్ ను టార్గెట్ చేసినట్టు ఎన్ఐఏకు సమాచారం అందింది. సిరియాలో ఐసిస్ దళాలపై జరుగుతున్న బాంబు దాడులకు ప్రతీకారంగా ఇతడు హౌస్ కు వచ్చే అమెరికా, బ్రిటిష్, రష్యా పర్యాటకులను లక్ష్యం ఎఫ్ బీ ఐ సమాచారం ఇచ్చింది. గతంలో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహిదీన్ కార్యకర్త అయిన మహ్మద్ మాసిద్దీన్ అలియాస్ మూసాను కోల్ కతాలో ఎఫ్ బీ ఐ ప్రశ్నించింది. సిరియాలో ఉన్న సుల్తాన్ అబ్దుల్ ఖదీర్ ఆర్మర్ తో కలిసి అమెరికా ఆస్తులపై దాడి చేసేందుకు అతడు కుట్ర పన్నాడనే అనుమానాలతో ఎఫ్ బీ ఐ దర్యాప్తు జరిపింది. ఆర్మర్ ఉత్తర కర్ణాటకలోని భత్కల్ వాసి. బుర్ద్వాన్ బాంబు పేలుళ్ల కేసులో మసీయుద్దీన్ ను జులైలో ఎన్ఐఏ, వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు కలిసిపట్టుకున్నారు. -
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









