మదర్ హౌస్పై దాడులకు ఐసిస్ కుట్ర
- December 25, 2016
దేశంలో పర్యటించే విదేశీ పర్యాటకులను ఐసిస్ టార్గెట్ చేసింది. ఐసిస్ అనుమానిత ఉగ్రవాది అబూ మూసా కోల్ కతాలోని మదర్ హౌస్ ను టార్గెట్ చేసినట్టు ఎన్ఐఏకు సమాచారం అందింది. సిరియాలో ఐసిస్ దళాలపై జరుగుతున్న బాంబు దాడులకు ప్రతీకారంగా ఇతడు హౌస్ కు వచ్చే అమెరికా, బ్రిటిష్, రష్యా పర్యాటకులను లక్ష్యం ఎఫ్ బీ ఐ సమాచారం ఇచ్చింది. గతంలో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహిదీన్ కార్యకర్త అయిన మహ్మద్ మాసిద్దీన్ అలియాస్ మూసాను కోల్ కతాలో ఎఫ్ బీ ఐ ప్రశ్నించింది. సిరియాలో ఉన్న సుల్తాన్ అబ్దుల్ ఖదీర్ ఆర్మర్ తో కలిసి అమెరికా ఆస్తులపై దాడి చేసేందుకు అతడు కుట్ర పన్నాడనే అనుమానాలతో ఎఫ్ బీ ఐ దర్యాప్తు జరిపింది. ఆర్మర్ ఉత్తర కర్ణాటకలోని భత్కల్ వాసి. బుర్ద్వాన్ బాంబు పేలుళ్ల కేసులో మసీయుద్దీన్ ను జులైలో ఎన్ఐఏ, వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు కలిసిపట్టుకున్నారు. -
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







