'డిజిటల్'పై సైబర్ నేరగాళ్ల కన్ను..
- December 25, 2016
దేశ ఆర్థిక వ్యవస్థ నగదు రూపంలో నుంచి క్రమంగా డిజిటల్ రూపంలోకి మారుతోంది. దీన్ని అనుకూలంగా మలుచుకు నేందుకు సైబర్ నేరగాళ్లు కూడా డిజిటల్ వ్యవస్థను కొల్లగొట్టేందుకు మాటేశారు. పెద్ద నోట్ల రద్దు, ఇతర కారణాల వల్ల దేశంలో చాలా మంది తొలిసారి ప్లాస్టిక్ కరెన్సీ (బ్యాంకు కార్డులతో) లావాదేవీలు జరుపుతున్నారు. బాగా చదువుకున్న వారు కూడా డిజిటల్ లావాదేవీల్లో పొరపాట్లు చేస్తున్న నేపథ్యంలో నిరక్షరాస్యులు సులభంగా నష్టపోయే అవకాశముంది. ఐరాస లెక్కల ప్రకారం.. 28.7 కోట్ల మంది నిరక్షరాస్య వయోజనులున్న భారత్లో నగదు రహిత లావాదేవీలు ఎలా సాధ్యమన్న ప్రశ్న పుట్టుకొస్తోంది
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









