అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంట్..
- December 26, 2016
జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలపై వీసీలతో AP స్పీకర్ కోడెల శివప్రసాద్ సమావేశమయ్యారు. ఫిబ్రవరిలో జాతీయ మహిళా పార్లమెంట్ జరగనుంది. విద్యార్థినులను భాగస్వామ్యం చేయడంపై ప్రధానంగా చర్చించారు. ఒక్కో కాలేజ్ నుంచి కనీసం ఐదు మంది విద్యార్థినులను పంపాల్సిందిగా కోడెల కోరారు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







