' జెరూసలేంలో 5,600 ఇండ్లు నిర్మిస్తాం'..
- December 26, 2016
ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేంలో 5,600 ఇండ్లు నిర్మించాలని యోచిస్తున్నట్టు ఇజ్రాయిల్ ప్రభుత్వం పేర్కొంది. గీలో సరిహద్దు ప్రాంతంలో 2,600 ఇండ్లు, గివాత్ హమోటస్లో 2,600, రమాత్ ష్లోమోలో 400 ఇండ్లు నిర్మించాలని భావిస్తున్నట్టు తెలిపింది. తాజా నిర్మాణాల కోసం అక్కడి ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కమిటి నుంచి కూడా అనుమతులు లభించినట్టు పేర్కొంది. అయితే, ఐరాస భద్రతా మండలి తీర్మానం ప్రకారం ఇజ్రాయిల్ ప్రభుత్వం సిల్వాన్ నగరంలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. ఐరాస తీర్మానాన్ని ఉల్లంఘిస్తూ ఇండ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఇజ్రాయిల్ ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక మీడియా సంస్థ ఇజ్రాయిల్ హయోమ్ వెల్లడించిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









