' జెరూసలేంలో 5,600 ఇండ్లు నిర్మిస్తాం'..
- December 26, 2016
ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేంలో 5,600 ఇండ్లు నిర్మించాలని యోచిస్తున్నట్టు ఇజ్రాయిల్ ప్రభుత్వం పేర్కొంది. గీలో సరిహద్దు ప్రాంతంలో 2,600 ఇండ్లు, గివాత్ హమోటస్లో 2,600, రమాత్ ష్లోమోలో 400 ఇండ్లు నిర్మించాలని భావిస్తున్నట్టు తెలిపింది. తాజా నిర్మాణాల కోసం అక్కడి ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కమిటి నుంచి కూడా అనుమతులు లభించినట్టు పేర్కొంది. అయితే, ఐరాస భద్రతా మండలి తీర్మానం ప్రకారం ఇజ్రాయిల్ ప్రభుత్వం సిల్వాన్ నగరంలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. ఐరాస తీర్మానాన్ని ఉల్లంఘిస్తూ ఇండ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఇజ్రాయిల్ ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక మీడియా సంస్థ ఇజ్రాయిల్ హయోమ్ వెల్లడించిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







