రైలు ప్రమాదం: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు..

- December 27, 2016 , by Maagulf
రైలు ప్రమాదం: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు..

 ఉత్తరప్రదేశ్ లోని కాన్పుర్ సమీపంలో బుధవారం ఉదయం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పురుకు 50 కిలోమీటర్ల దూరంలో రురా-మెథా మార్గం మధ్యలో సెల్దా-అజ్మీర్ ఎక్స్ ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందగా, ట్రెయిన్ గార్డ్ సహా దాదాపు 26 మంది ప్రయాణికులు గాయపడ్డారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పెను ముప్పు తలెత్తుతుందోమేనని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com