రైలు ప్రమాదం: పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు..
- December 27, 2016
ఉత్తరప్రదేశ్ లోని కాన్పుర్ సమీపంలో బుధవారం ఉదయం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పురుకు 50 కిలోమీటర్ల దూరంలో రురా-మెథా మార్గం మధ్యలో సెల్దా-అజ్మీర్ ఎక్స్ ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందగా, ట్రెయిన్ గార్డ్ సహా దాదాపు 26 మంది ప్రయాణికులు గాయపడ్డారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పెను ముప్పు తలెత్తుతుందోమేనని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









