సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టుతున్న వైద్య బృందం !!
- September 08, 2015
ప్రపంచంలోనే తొలిసారి మానవ తల మార్పిడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. చైనా, ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ సాహసం చేయనున్నారు. ఈ మార్పిడి ప్రక్రియను రష్యాకు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్తపై చేపట్టనున్నారు. ఈ కంప్యూటర్ శాస్త్రవేత్త మాస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ ప్రయోగం విజయవంతమైతే చికిత్సలేని వైద్య సమస్యల్ని తగ్గించడం ద్వారా మానవ చరిత్రలోనే భారీ మార్పులు తీసుకొస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆపరేషన్ను హార్బిన్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఇటలీ వైద్యనిపుణుడు సెర్జియో కానవెరో, చైనా సర్జన్ రెన్ క్సియోపింగ్లు సంయుక్తంగా చేపట్టనున్నారు. కాగా, తొలి హెడ్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ 1970లో అమెరికన్ న్యూరోసర్జన్ రాబర్ట్ వైట్ చేపట్టారు. ఈయన కోతి తలను మార్పిడి చేపట్టారు. ఈ ఆపరేషన్ తర్వాత కోతి చనిపోయింది. దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఈ ఆపరేషన్ను తిరస్కరించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







