ఆర్మీకాన్వాయ్పై ఉగ్రవాదుల దాడి..
- December 28, 2016
జమ్మూకశ్మీర్లో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బందిపొరాలో గస్తీ దళాల లక్ష్యంగా ఈ దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఆర్మీ ఎదురు కాల్పులు ప్రారంభించగానే ఉగ్రవాదులు అక్కడినుంచి పరారయ్యారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







