ఆర్మీకాన్వాయ్పై ఉగ్రవాదుల దాడి..
- December 28, 2016
జమ్మూకశ్మీర్లో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బందిపొరాలో గస్తీ దళాల లక్ష్యంగా ఈ దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఆర్మీ ఎదురు కాల్పులు ప్రారంభించగానే ఉగ్రవాదులు అక్కడినుంచి పరారయ్యారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









