భారత్కు లైన్క్లియర్!
- December 28, 2016
డిసెంబర్ 28: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్ఎస్జి)లో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి రూపొందించిన ఓ ముసాయిదా ప్రతిపాదన ఆ కూటమిలో భారత్ ప్రవేశానికి మార్గాన్ని సుగమం చేస్తోందని, అయితే పాకిస్తాన్కు మాత్రం అవకాశం ఉండకపోవచ్చని అమెరికాకు చెందిన ఆయుధ నియంత్రణ సంస్థ ఒకటి అంటోంది. అయితే సభ్యత్వానికి సంబంధించిన నిబంధనలను సడలించడం వల్ల అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నీరుగారి పోతుందని కూడా ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ (ఏసిఏ)హెచ్చరిస్తోంది. భారత్, పాకిస్తాన్లాంటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పిటి)పై సంతకాలు చేయని దేశాలు ఎలా ఎన్ఎస్జిలో చేరవచ్చో వివరిస్తూ ఎన్ఎస్జి మాజీ అధ్యక్షుడయిన రఫాయెల్ మారియానో గ్రోస్సీ రెండు పేజీల డాక్యుమెంట్ను రూపొందించినట్లు గత వారం అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







