అవిభక్త కవలలను వేరు చేయడానికి అవకాశంపై పరీక్షలకు రాజు ఆదేశాలు
- December 31, 2016
రియాద్: ఈజిప్టుకు చెందిన తలలు,శరీరాలు అతికిపోయి జన్మించిన అవిభక్త కవలలను శస్త్ర చికిత్స ద్వారా వేరు చేయడానికి అవసరమైన చికిత్స కోసం రియాద్ లోని కింగ్ అబ్దుల్ అజిజ్ మెడికల్ సిటీకి బదిలీ చేసి తగిన చికిత్స చేయాలని రాజు సల్మాన్ ఆదేశించారు. కింగ్ సల్మాన్ తన మానవీయ కోణంలో ఎంతో ఔదార్యంతో ఈజిప్టుకు చెందిన తలలు కలిసి పుట్టిన కవలలు (మినా మరియు మాయి), ఈజిప్ట్ లో ఇస్లాం మతంకు చెందిన సాక్ర్ రంజాన్ హసన్ కుమార్తెలును ఆదుకోనున్నారు. ఈ కవలలను వేరు చేసేందుకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది" రబీఆహ్ చెప్పారు.కింగ్డం, అరబ్, ఇస్లామిక్ మరియు స్నేహపూర్వక దేశాల్లో బాధిత ప్రజలను ఆదుకోవడం ఎంతో అరుదైనప్పటకీ రాజు తన యొక్క ఉన్నతమైన దయతో ఇది సాధ్యమైనట్లు ఆల్-రబీఆహ్ పేర్కొన్నారు. కవలల తల వద్ద మెదడు మరియు సిరలు చుట్టూ ఉండే పొర ఉందని దీనితో వారి తలలు భాగస్వామ్యం కల్గి ఉంటాయిని తెలుస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నవీణా - వాణీలు దశాబ్దాలుగా తలలు అతుక్కొని ఎంతో దయనీయంగా జీవిస్తున్నారు. మన ప్రభుత్వాలు వారికి మెరుగైన వైద్యం అందించి వారిని వేరు చేస్తే ఎంత బాగుండ్ను !!
తాజా వార్తలు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







