బిఎస్ఎన్ ఎల్ రూ.144కే అపరిమిత కాల్స్..
- December 31, 2016
కొత్త సంవత్సరం సందర్భంగా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ ఎల్) బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కలిగిన వినియోగదారుల కోసం ప్రమోషనల్ ఆఫర్ను తెచ్చింది. ఇందులో భాగంగా 144 రూపాయల ప్రీపెయిడ్ ఓచర్తో 30 రోజులపాటు అపరిమితంగా లోకల్/ఎస్ టిడి కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ ప్లాన్ కాలపరిమితి 180 రోజులు. ఉచిత కాల్స్ తర్వాత లోకల్/ఎస్ టిడి కాల్స్పై నిమిషానికి 80 పైసలు, ఎస్ఎంఎస్ కు 50 పైసలు, రోమింగ్లో లోకల్ ఎస్ఎంఎస్ కు 38 పైసలు వసూలు చేస్తారు. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు ఇతర ఆపరేటర్ల సిమ్ కార్డు కలిగి ఉంటే..
ఎంఎన్పి ద్వారా బిఎస్ఎన్ ఎల్కు మారి కూడా ఈ ఆఫర్ను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఓచర్ను బిఎస్ఎన్ ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా మాత్రమే పొందవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్







