బిఎస్ఎన్ ఎల్ రూ.144కే అపరిమిత కాల్స్..
- December 31, 2016
కొత్త సంవత్సరం సందర్భంగా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ ఎల్) బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కలిగిన వినియోగదారుల కోసం ప్రమోషనల్ ఆఫర్ను తెచ్చింది. ఇందులో భాగంగా 144 రూపాయల ప్రీపెయిడ్ ఓచర్తో 30 రోజులపాటు అపరిమితంగా లోకల్/ఎస్ టిడి కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ ప్లాన్ కాలపరిమితి 180 రోజులు. ఉచిత కాల్స్ తర్వాత లోకల్/ఎస్ టిడి కాల్స్పై నిమిషానికి 80 పైసలు, ఎస్ఎంఎస్ కు 50 పైసలు, రోమింగ్లో లోకల్ ఎస్ఎంఎస్ కు 38 పైసలు వసూలు చేస్తారు. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు ఇతర ఆపరేటర్ల సిమ్ కార్డు కలిగి ఉంటే..
ఎంఎన్పి ద్వారా బిఎస్ఎన్ ఎల్కు మారి కూడా ఈ ఆఫర్ను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఓచర్ను బిఎస్ఎన్ ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా మాత్రమే పొందవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







