హత్య కేసులో వలసదారుడికి మరణశిక్ష..
- January 01, 2017
క్రిమినల్ కోర్ట్ ఓ హత్య కేసులో ఓ వలసదారుడికి మరణ శిక్ష విధించింది. కత్తితో తన రూమ్మేట్ని హత్య చేసిన కేసులో నిందితుడు దోషిగా నిర్ధారింపబడ్డాడు. రూమ్మేట్స్ ఇద్దరి మధ్యా చిన్న విషయమై ఘర్షణ తలెత్తగా ఒకర్ని ఒకరు అవమానించుకునేలా దూషించుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు, ఆగ్రహావేశాల్ని అణచుకోలేక తన రూమ్మేట్ని కత్తితో పొడిచి చంపేశాడు. చాతిపై పదునైన కత్తితో పలుమార్లు నిందితుడు పొడవడంతో, ఆయన స్నేహితుడు చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







