హత్య కేసులో వలసదారుడికి మరణశిక్ష..
- January 01, 2017
క్రిమినల్ కోర్ట్ ఓ హత్య కేసులో ఓ వలసదారుడికి మరణ శిక్ష విధించింది. కత్తితో తన రూమ్మేట్ని హత్య చేసిన కేసులో నిందితుడు దోషిగా నిర్ధారింపబడ్డాడు. రూమ్మేట్స్ ఇద్దరి మధ్యా చిన్న విషయమై ఘర్షణ తలెత్తగా ఒకర్ని ఒకరు అవమానించుకునేలా దూషించుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు, ఆగ్రహావేశాల్ని అణచుకోలేక తన రూమ్మేట్ని కత్తితో పొడిచి చంపేశాడు. చాతిపై పదునైన కత్తితో పలుమార్లు నిందితుడు పొడవడంతో, ఆయన స్నేహితుడు చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్లో మెరిసిన తెలుగు తేజాలు..
- అందుకే కేసీఆర్కు షేక్హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం







