భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు
- January 02, 2017
నూతన సంత్సరం దేశీయులకు ఒక చేదు వార్త మోసుకొచ్చింది. కొత్త ఏడాది మొదటి రోజే పెట్రోల్ మరియు డీజల్ ధరలు భారీ పెంపునకు గురయ్యాయి. లీటర్ పెట్రోల్ మీద రూ. 1.29 లు మరియు లీటర్ డీజల్ మీద 97 పైసల వరకు ధరలు పెంచినట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆదివారం రాత్రి ప్రకటించాయి. నూతన ధరలు ఆదివారం అర్థ రాత్రి (01/01/2017) నుండి అమల్లోకి వచ్చాయి.
పెరిగిన ఇంధన ధరలు
ధరల పెంపుతో పాటు రాష్ట్రాలు విధించే సుంకాన్ని కలుపుకుంటే దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల వారీగా పెట్రోల్ మరియు డీజల్ ధరలు అధికంగా ఉండే అవకాశం ఉంది. చివరిసారి డిసెంబర్ 17, 2016 న చేసిన ధరల సవరణల్లో పెట్రోల్ మీద రూ. 2.21 లు మరియు డీజల్ మీద రూ.1.79 లు పెరిగిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







