పూరీ డైరెక్షన్లో నటించనున్న బాలకృష్ణ
- January 03, 2017
పూరీ డైరెక్షన్లో బాలకృష్ణ .. వినడానికే క్రేజీకాంబోగా ఉంది కదూ.. ఎట్ ప్రజెంట్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న ఫ్రెష్ గాసిప్ ఇది. నందమూరి వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత నూటొక్కటో మూవీ కృష్ణ వంశీ డైరెక్షన్ లో రైతు సినిమా కన్ఫాం చేశారు. అయితే ఇండస్ట్రీలో మారిన ఈక్వెషన్ల ప్రకారం నూటొక్కటో మూవీ పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో నటించేందుకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇన్ సైడ్ న్యూస్.. ముందుగా ఎస్ వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అనుకున్నా అది మిడిల్ డ్రాపయింది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ బాలకృష్ణను అప్రోచ్ అవ్వడం కథ వినిపించడం. దానికి బాలకృష్ణ ఓకే అనడం కూడా జరిగిపోయిందంటున్నారు. రైతు మూవీకి సంబంధించి షూటింగ్ పూర్తి కావాలంటే అమితాబ్ షెడ్యూల్ జూన్ వరకూ బిజీ. ఈ లోపే మరో సినిమాకు రెడీ అయిన బాలకృష్ణను బోయపాటి లాంటి కొంత మంది డైరెక్టర్లు కలవడం, వారిలో పూరీ కథ నచ్చడంజరిగిందనీ, అంతాబాగుంటే బాలకృష్ణ పూరీ జగన్నాధ్ లు కలిసి కొత్త సినిమాషురూ చేస్తారని టాక్..
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









