పూరీ డైరెక్షన్లో నటించనున్న బాలకృష్ణ
- January 03, 2017
పూరీ డైరెక్షన్లో బాలకృష్ణ .. వినడానికే క్రేజీకాంబోగా ఉంది కదూ.. ఎట్ ప్రజెంట్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న ఫ్రెష్ గాసిప్ ఇది. నందమూరి వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత నూటొక్కటో మూవీ కృష్ణ వంశీ డైరెక్షన్ లో రైతు సినిమా కన్ఫాం చేశారు. అయితే ఇండస్ట్రీలో మారిన ఈక్వెషన్ల ప్రకారం నూటొక్కటో మూవీ పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో నటించేందుకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇన్ సైడ్ న్యూస్.. ముందుగా ఎస్ వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అనుకున్నా అది మిడిల్ డ్రాపయింది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ బాలకృష్ణను అప్రోచ్ అవ్వడం కథ వినిపించడం. దానికి బాలకృష్ణ ఓకే అనడం కూడా జరిగిపోయిందంటున్నారు. రైతు మూవీకి సంబంధించి షూటింగ్ పూర్తి కావాలంటే అమితాబ్ షెడ్యూల్ జూన్ వరకూ బిజీ. ఈ లోపే మరో సినిమాకు రెడీ అయిన బాలకృష్ణను బోయపాటి లాంటి కొంత మంది డైరెక్టర్లు కలవడం, వారిలో పూరీ కథ నచ్చడంజరిగిందనీ, అంతాబాగుంటే బాలకృష్ణ పూరీ జగన్నాధ్ లు కలిసి కొత్త సినిమాషురూ చేస్తారని టాక్..
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







