పురుగులను నియంత్రించమని మునిసిపాలిటీ కు 17, 648 అభ్యర్ధనలు ....
- January 07, 2017
దోహా: ఇంట్లో ఉన్న కీటకాలు,ఎలుకలు వంటి వివిధ రకమైన ప్రాణులను అదుపు చేయమంటూ ప్రజల నుంచి మొత్తం 18.614 విజ్ఞప్తులను దోహా మునిసిపాలిటీ 2016 లో స్వీకరించింది. ఇందులో 17.648 అభ్యర్థనలు, కీటక నివారణ కోసం ఉన్నాయి 966 దరఖాస్తులు ఎలుకలను నిర్మూలించాలని కోరినవి ఉన్నాయి, ఇందు కోసం 12.535 ప్రచారాలు ప్రజల అవగాహన కోసం జరిపినట్లు దోహా మున్సిపాలిటీ శుక్రవారం తెలిపారు. ప్రచారంలో కీటక నియంత్రణ విభాగంకు ప్రభుత్వం పాఠశాలలు సహా పరిపాలనా భవనాలు నుండి 78 అభ్యర్థనలు రాగా అందులోఇప్పటివరకు 54 అభ్యర్ధనలకు పురపాలక శాఖ పరిష్కరించింది. ఈ విభాగం పాములకి సంబంధించిన 136 అభ్యర్ధనలు సైతం స్వీకరించింది. అలాగే తేళ్లను అదుపు చేయమంటూ వచ్చిన మరో 22 అభ్యర్థనలకు స్పందించింది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







