పురుగులను నియంత్రించమని మునిసిపాలిటీ కు 17, 648 అభ్యర్ధనలు ....
- January 07, 2017
దోహా: ఇంట్లో ఉన్న కీటకాలు,ఎలుకలు వంటి వివిధ రకమైన ప్రాణులను అదుపు చేయమంటూ ప్రజల నుంచి మొత్తం 18.614 విజ్ఞప్తులను దోహా మునిసిపాలిటీ 2016 లో స్వీకరించింది. ఇందులో 17.648 అభ్యర్థనలు, కీటక నివారణ కోసం ఉన్నాయి 966 దరఖాస్తులు ఎలుకలను నిర్మూలించాలని కోరినవి ఉన్నాయి, ఇందు కోసం 12.535 ప్రచారాలు ప్రజల అవగాహన కోసం జరిపినట్లు దోహా మున్సిపాలిటీ శుక్రవారం తెలిపారు. ప్రచారంలో కీటక నియంత్రణ విభాగంకు ప్రభుత్వం పాఠశాలలు సహా పరిపాలనా భవనాలు నుండి 78 అభ్యర్థనలు రాగా అందులోఇప్పటివరకు 54 అభ్యర్ధనలకు పురపాలక శాఖ పరిష్కరించింది. ఈ విభాగం పాములకి సంబంధించిన 136 అభ్యర్ధనలు సైతం స్వీకరించింది. అలాగే తేళ్లను అదుపు చేయమంటూ వచ్చిన మరో 22 అభ్యర్థనలకు స్పందించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









