పురుగులను నియంత్రించమని మునిసిపాలిటీ కు 17, 648 అభ్యర్ధనలు ....
- January 07, 2017
దోహా: ఇంట్లో ఉన్న కీటకాలు,ఎలుకలు వంటి వివిధ రకమైన ప్రాణులను అదుపు చేయమంటూ ప్రజల నుంచి మొత్తం 18.614 విజ్ఞప్తులను దోహా మునిసిపాలిటీ 2016 లో స్వీకరించింది. ఇందులో 17.648 అభ్యర్థనలు, కీటక నివారణ కోసం ఉన్నాయి 966 దరఖాస్తులు ఎలుకలను నిర్మూలించాలని కోరినవి ఉన్నాయి, ఇందు కోసం 12.535 ప్రచారాలు ప్రజల అవగాహన కోసం జరిపినట్లు దోహా మున్సిపాలిటీ శుక్రవారం తెలిపారు. ప్రచారంలో కీటక నియంత్రణ విభాగంకు ప్రభుత్వం పాఠశాలలు సహా పరిపాలనా భవనాలు నుండి 78 అభ్యర్థనలు రాగా అందులోఇప్పటివరకు 54 అభ్యర్ధనలకు పురపాలక శాఖ పరిష్కరించింది. ఈ విభాగం పాములకి సంబంధించిన 136 అభ్యర్ధనలు సైతం స్వీకరించింది. అలాగే తేళ్లను అదుపు చేయమంటూ వచ్చిన మరో 22 అభ్యర్థనలకు స్పందించింది.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







