మెగా, నందమూరి అభిమానులకు బిర్యానీ ఆఫర్ !
- January 10, 2017
పదేళ్ల విరామంతో 150వ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి, చరిత్రాత్మక కథనంతో వందో సినిమాతో నందమూరి బాలకృష్ణ తెలుగు వెండితెరకు కొత్త వెలుగులను కొత్త ఉత్సాహాన్ని తెచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ దశకం తర్వాత తెలుగు వెండితెరను అత్యధిక కాలం ఏలిన ఈ మహా స్టార్లు ఇద్దరూ ఒకేసారి తెలుగు వారికి అత్యంత ప్రియమైన సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే, హైదరాబాదులోని ఓ రెస్టారెంట్ మరువలేని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమీర్పేటలోని తాలింపు రెస్టారెంట్ ఆ రెండు సినిమాల వీక్షకులకు గొప్ప ఆఫర్ ను ప్రకటిస్తోంది.
చిరంజీవి 150 సినిమా ఖైదీ నెం.150 చూసి ఆ టికెట్ ను తీసుకుని తాలింపు రెస్టారెంటు (అమీర్పేట)కు వస్తే వారికి రూ.175 విలువైన బిర్యానీని ఆ సినిమాకు గుర్తుగా 150 రూపాలయకే ఇస్తుంది. అభిమానులకు ఇది అంకితం.
గురువారం విడుదల అవుతున్న బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి చూసి వచ్చిన అభిమానులకు 130 రూపాయలు విలువైన సింగిల్ చికెన్ బిర్యానీని బాలయ్య వందో సినిమా గుర్తుగా వంద రూపాయలకే అందిస్తుంది తాలింపు రెస్టారెంటు. ఇది బాలయ్య అభిమానులకు అంకితం.
ఈ ఆఫరును సద్వినియోగం చేసుకోవాలంటే కచ్చితంగా టికెట్ వెంట తీసుకురావాలి. ఆఫరు ఒక టికెట్పై ఒక బిర్యానీకే వర్తిస్తుంది.
ఈ సినిమా పండగను తాలింపు ఆఫర్లతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోండి. ఈ ఆఫర్లు సినిమా ప్రేక్షకులకు అంకితం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









