రాత్రి భోజనం తీసుకోకుండా భోజన వేళలు మార్చేస్తే బరువు తగ్గిపోవచ్చట..
- January 11, 2017
చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ బరువు తగ్గేందుకు చాలా మంది చేయని ప్రయత్నాలంటూ ఉండవు. కొందరు ఆహారం విషయంలో నియంత్రణ పాటిస్తే కొందరు వ్యాయామాలు చేస్తుంటారు. ఇంకొందరు పస్తులతో బరువు తగ్గాలనుకుంటారు. అయితే అటువంటి కష్టాలు ఇక అవసరం లేదని, ఆహారం తీసుకునే వేళలను మార్చడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
మనం మధ్యాహ్న భోజనమే ఆ రోజుకు చివరిది అయితే బరువు తగ్గడం యమా ఈజీ అని అధ్యయనకారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతుందని వివరించారు. మనుషుల్లో ఎర్లీ టైమ్-రిస్ట్రెక్టడ్ ఫీడింగ్(ఈటీఆర్ఎఫ్)పై జరిపిన అధ్యయనంలో ఈ విషయం బయటపడినట్టు అమెరికాలోని బర్మింగ్హ్యామ్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ అలబామా అసోసియేట్ ప్రొఫెసర్ కోర్ట్నీ పీటర్సన్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







