స్కూలు వ్యాన్, బస్సు ఢీ.. 19 మంది మృతి
- January 14, 2017
స్కూలు వ్యాన్, బస్సు ఢీకొన్న ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. నైరుతి ఈక్వెడార్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో స్కూలు వ్యాన్లో విద్యార్థులు ఎవరూ లేరని, బస్సులో ప్రయాణిస్తున్నవారు మాత్రం మృత్యవాత పడ్డారని ఇంటెగ్రేటెడ్ సెక్యూరిటీ సర్వీస్ పేర్కొంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న విషయం తెలియరాలేదు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









