స్కూలు వ్యాన్, బస్సు ఢీ.. 19 మంది మృతి
- January 14, 2017
స్కూలు వ్యాన్, బస్సు ఢీకొన్న ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. నైరుతి ఈక్వెడార్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో స్కూలు వ్యాన్లో విద్యార్థులు ఎవరూ లేరని, బస్సులో ప్రయాణిస్తున్నవారు మాత్రం మృత్యవాత పడ్డారని ఇంటెగ్రేటెడ్ సెక్యూరిటీ సర్వీస్ పేర్కొంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న విషయం తెలియరాలేదు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







