స్కూలు వ్యాన్, బస్సు ఢీ.. 19 మంది మృతి

- January 14, 2017 , by Maagulf
స్కూలు వ్యాన్, బస్సు ఢీ.. 19 మంది మృతి

స్కూలు వ్యాన్, బస్సు ఢీకొన్న ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. నైరుతి ఈక్వెడార్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో స్కూలు వ్యాన్‌లో విద్యార్థులు ఎవరూ లేరని, బస్సులో ప్రయాణిస్తున్నవారు మాత్రం మృత్యవాత పడ్డారని ఇంటెగ్రేటెడ్ సెక్యూరిటీ సర్వీస్ పేర్కొంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న విషయం తెలియరాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com