స్కూలు వ్యాన్, బస్సు ఢీ.. 19 మంది మృతి
- January 14, 2017
స్కూలు వ్యాన్, బస్సు ఢీకొన్న ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. నైరుతి ఈక్వెడార్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో స్కూలు వ్యాన్లో విద్యార్థులు ఎవరూ లేరని, బస్సులో ప్రయాణిస్తున్నవారు మాత్రం మృత్యవాత పడ్డారని ఇంటెగ్రేటెడ్ సెక్యూరిటీ సర్వీస్ పేర్కొంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న విషయం తెలియరాలేదు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









