రేపటి నుంచి ప్రారంభం కానున్న గనుల ప్రదర్శనలో పాల్గొననున్న 65 కంపెనీలు
- January 15, 2017
మస్కట్: గనుల రంగంలో సమర్థవంతమైన పెట్టుబడిదారులకు ఒక ద్వారం తెరువడానికి మూడు రోజుల ఒమన్ మినరల్స్ & మైనింగ్ ఎగ్జిబిషన్ & కాన్ఫరెన్స్ సోమవారం నుండి ప్రారంభమవుతుంది. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద జరుగనున్నఈ ప్రదర్శనలో, ఒమన్, టర్కీ, సౌదీ అరేబియా, జర్మనీ, భారతదేశం, అమెరికా, దక్షిణ ఆఫ్రికా, చిలీ, ఈజిప్ట్, జోర్డాన్, యుఎఇ బహరేన్, సింగపూర్, ఘనా, ఇటలీ, మొదలుగు దేశాలతో సహా15 దేశాల నుండి సుమారు 65 కంపెనీలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఒమన్ మినరల్స్ & మైనింగ్ ఎగ్జిబిషన్ & కాన్ఫరెన్స్ 2,580 చదరపు మీటర్ల విస్తీర్ణ ప్రాంతంలో నిర్వహించబడుతుంది. ఈ ప్రదర్శనకు ఖనిజ వనరులను సంస్థలు, మైనింగ్ మరియు అన్వేషణ పరికరాలు సంస్థలు, కన్సల్టెంట్లు, పాలరాయి మరియు గ్రానైట్ కంపెనీలు, భవన నిర్మాణ మెటీరియల్ సంస్థలుప్రభుత్వం మరియు ప్రభుత్వేతర సంస్థలు పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







