ప్రైసింగ్ స్కాండల్పై కొనసాగుతున్న విచారణ
- January 16, 2017
మనామా: నిర్ధారిత ధరలకన్నా అధిక ధరలకు వస్తువుల్ని విక్రయిస్తున్న ఓ షాపింగ్ ఔట్లెట్పై విచారణ కొనసాగుతున్నట్లు ప్రాసిక్యూటర్ మొహమ్మద్ అబ్దుల్లా చెప్పారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్టరేట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ అండ్ టూరిజం ఈ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేసింది. విచారణలో షాపింగ్ ఔట్లెట్ అక్రమాలకు పాల్పడిందని తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడ్తాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్, ఆరోపణలు ఎదుర్కొంటున్న షాపింగ్ ఔట్లెట్ నిర్వాహకులకు సమన్లు పంపింది. బిల్లులు మరియు రిసీప్ట్లను అందజేయాల్సిందిగా ఈ సమన్లలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







