జన నేతకి కొత్త బాధ్యత
- January 17, 2017
మొన్న మెగా ఫుడ్పార్క్... నిన్న ఉద్దానం... ఇప్పుడు నేతన్నల సమస్య. ఒకొక్కరుగా తమ సమస్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు విన్నవించుకుంటున్నారు. పవన్తో చెప్పుకుంటే తమకు కొంతలోకొంతైనా బాధ తగ్గుతుందని భావించి.. తెలంగాణ చేనేత అఖిలపక్షం ఐక్య వేదిక- ఏపీ చేనేత కార్మిక సంఘం సభ్యులు ఉమ్మడిగా హైదరాబాద్లోని జనసేన పార్టీ ఆఫీసులో పవన్ని కలిశారు.
తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా మంగళగిరి లో చేపట్టనున్న 'చేనేత సత్యాగ్రహం' కార్యక్రమానికి రావాలని పవన్ని ఆహ్వానించడం, అందుకు పవన్ ఓకే చెప్పడం జరిగిపోయింది. చేనేత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని, సమస్యలను ఇటు రాష్ర్టం, అటు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు పవన్.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







