హజ్ యాత్రలో ఇద్దరు తెలుగు వారి గల్లంతు
- September 13, 2015
హజ్ యాత్రకు వెళ్లిన వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మొత్తం ఎనిమిది మంది హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. అయితే... మక్కా మసీదు దగ్గర జరుగుతున్న విస్తరణ పనుల్లో క్రేన్ కుప్పకూలి దాదాపు 105 మంది వరకు మృతిచెందినట్లు సమాచారం కాగా... మచిలీపట్నం నుంచి వెళ్లిన వారిలో ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అబ్దుల్ ఖాదర్, పాతిమాభేగం అనే దంపతులు మక్కాకు వెళ్లారు. అయితే... వీరు క్రేన్ ప్రమాదంలో చిక్కుకున్నారా... లేక మరెక్కడైనా సురక్షితంగా ఉన్నారా అన్న సమాచారం లేకపోవడంతో మచిలీపట్నంలోని వారి బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణా : హజ్ యాత్రకు వెళ్లిన వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మొత్తం ఎనిమిది మంది హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. అయితే... మక్కా మసీదు దగ్గర జరుగుతున్న విస్తరణ పనుల్లో క్రేన్ కుప్పకూలి దాదాపు 105 మంది వరకు మృతిచెందినట్లు సమాచారం కాగా... మచిలీపట్నం నుంచి వెళ్లిన వారిలో ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అబ్దుల్ ఖాదర్, పాతిమాభేగం అనే దంపతులు మక్కాకు వెళ్లారు. అయితే... వీరు క్రేన్ ప్రమాదంలో చిక్కుకున్నారా... లేక మరెక్కడైనా సురక్షితంగా ఉన్నారా అన్న సమాచారం లేకపోవడంతో మచిలీపట్నంలోని వారి బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







