హైదరాబాద్ నగరంలోని ధూల్ పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది...
- January 21, 2017
హైదరాబాద్ నగరంలోని ధూల్ పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు ఉదయం నుంచి ధూల్ పేటలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను, నిబంధనలకు విరుధ్దంగా ఉన్న భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో స్థానికులు అధికారుల పై మండిపడుతున్నారు. కూల్చివేతకు నిరసన తెలుపుతూ స్థానికులు అక్కడ గుమిగూడారు. పరిస్థితి చేయిదాటడంతో జీహెచ్ ఎంసీ అధికారులు పోలీసులను రప్పించారు. ఘటనా స్థలికి చేరుకున్నపోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. తమ ప్రాణాలు పోయినా సరే... తమ ఇళ్ల కూల్చివేతను అడ్డుకుంటామని స్థానికులు చెబుతున్నారు. దీంతో, అక్కడి వాతావరణం హీటెక్కింది.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









