'భక్త రామదాసు'ను జాతికి అంకితమిచ్చిన సీఎం..
- January 31, 2017
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ఎర్రగడ్డ తండా దగ్గర భక్త రామదాసు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఇవాళ జాతికి అంకితమిచ్చారు. నీటి కోసం అలమటించిన మండల వాసుల కష్టాలు భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా తీరనున్నాయి. సంవత్సరంలోగా పూర్తైన ప్రాజెక్టుగా ఇది రికార్డ్ సాధించింది. తెలంగాణ ఏర్పడ్డాక నిర్మాణం పూర్తైన తొలి ప్రాజెక్టుగా కూడా భక్త రామదాసు నిలిచింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







