ఆధార్ హెల్త్కార్డ్ వృద్ధులకు...
- February 01, 2017
ఎల్ఐసీ డిపాజిట్లపై 8శాతం వడ్డీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: సీనియర్ సిటిజన్లపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వారికి కొన్ని ప్రత్యేక రాయితీలిచ్చింది. ముఖ్యంగా వారి ఆరోగ్యం కోసం ఆధార్ ఆధారిత హెల్త్కార్డులను అందించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ కార్డులో సదరు వృద్ధుడికి సంబంధించిన ఆరోగ్య వివరాలన్నీ పొందుపరుస్తారు. దీంతోపాటు ఎల్ఐసీ ద్వారా సీనియర్ సిటిజన్లకు ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చారు. వృద్ధులు చేసిన డిపాజిట్లపై 8 శాతం వడ్డీని ఇవ్వనున్నారు. ఈ పథకం పదేళ్లపాటు ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









